మనూర్లో ముక్కోటి ఏకాదశి
మనూర్లో ముక్కోటి ఏకాదశిని భక్తి శ్రధలతో నిర్వహించుకున్నారు. ఆదివారం ఉదయాన్నే కొందరు మహిళలు పిల్లలతో రామాలయానికి వచ్చి పూజలు చేశారు. వరం పుజాల తర్వాత, కొద్ది సేపు కబుర్లతో కాలక్షేపం చేసి.. 10 గంటల ప్రాంతం లో ఇళ్ళకు వెళ్ళారు.
Labels:
AveeIvee