వినాయక చవితి ఎప్పటిలాగే మనూర్లో ఈ ఏడాది కూడా కన్నుల పండువగా జరిగింది. మూడు రోజుల వేడుక తర్వాత ఊరేగింపుగా వెళ్లి గణనాథుడ్ని కొత్తపట్నం సముద్ర తీరంలో నిమజ్జనం చేశారు. ముందు రోజు రాత్రి గ్రామంలో ఊరేగింపు వైభవంగా జరిగింది. వినాయకుని లడ్డూ ప్రసాదాన్ని వేలంలో కామేపల్లి శ్రీనివాసరావు దక్కించుకున్నారు. వేడుకలకు సంబంధించిన కొన్ని చిత్రాలు..
+ comments + 1 comments
Amazing lord Ganesh