మన గ్రామంలో కొలువై ఉన్న పెద్ద పొడపాటి వారి ఇలవేల్పు గంగాభవాని ఆలయ ప్రహరీ నిర్మాణం పూర్తైంది. ఆ ఇళ్ళలో ఉన్నతోద్యోగాలలో ఉన్న వాళ్ళు దీనికి విరాళాలు ఇచ్చారు. మల్లిపెద్ది రాజా, శ్రీదేవి దంపతులు ఆలయానికి గేటు అందజేశారు. ఈ ఆలయంలో గత ఏడాది అమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రహరీ నిర్మాణంతో అన్ని వసతులు సమకురినట్లయింది.
- అశోక్ పొడపాటి
ఫోటోలు:- సాయి పొడపాటి
తేది :- 7-1-2015