skip to main |
skip to sidebar
మన వేణు రావెళ్ళ గారు(కరవది సొసైటీ వైస్ ప్రెసిడెంట్).
ఈ రోజు క్రిస్టమస్ సందర్బంగా చేజెర్ల గ్రామంలో, అక్కడి వితంతువులకు మరియ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి తెలుగు దండు అధ్యక్షులు కె. సీతారామయ్య గారు, టి డి పి మండల ప్రెసిడెంట్ కె. శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేణు కి మా అభినందనలు. భవిష్యత్ లో కూడా ఇలాంటి మంచి పనులు ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.... మనగుడిమెళ్ళపాడు.కామ్
తేది: 24 డిసెంబర్ 2013